మంటలతో మూడు కిలోమీటర్ల ప్రయాణం

సాదారాణంగా అగ్ని ప్రమాదం సంబవిస్తే ప్రదేశానికి దూరంగా వెళ్లి ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేస్తాం. అలాంటిది ప్రాణలను సైతం లెక్కచేయకుండా ఓ డ్రైవర్ తన ట్రక్కును ప్రమాదం నుంచి కాపాడుకున్నాడు. వివరాల్లోకి వెళితే చైనాలోని జియాంగ్సు రాష్ట్రంలో ఓ హైవేపై ప్రయాణిస్తున్న ఖాళీ సిమెంట్ ట్రక్కులో అనుకోకుండా మంటలు వచ్చాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top