ఇద్దరం కలిసి ఇండియా భరతం పడదాం..

వరినైతే అమరుడంటూ దాయాది దేశం అంతర్జాతీయ వేదికలపై పొడిగిందో, ఎవరి ఎన్ కౌంటర్ తర్వాత కశ్మీర్ లోయలో, ఆ తర్వాత సరిహద్దు అంతటా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయో, ఎవరి చావు మరో 100 మంది చావులకు, 4000 మంది గాయాలకు కారణమైందో ఆ హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీకి సంబంధించిన సంచలన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top