కృష్ణా జిల్లాలో దోపిడి దొంగల బీభత్సం

కృష్ణా జిల్లాలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. మంగళవారం రాత్రి కంకిపాడులోని ఓ ఇంట్లో దోపిడికి పాల్పడిన దుండగులు.. ప్రతిఘటించిన శ్రీదేవి అనే మహిళను దారుణంగా గొంతుకోసి హతమార్చారు. ఇంట్లో నుంచి సుమారు 70 కాసుల బంగారం, రూ 4 లక్షల రూపాయల నగదును అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top