టీడీపీవి నీచ రాజకీయాలు
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన పై టీడీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. జగన్ ప్రశ్నలకు సమధానం చెప్పకుండా నోరు పారేసుకోవడం సబబా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ అడ్డగోలుగా విమర్శలు చేస్తోందన్నారు. వెలగపూడి సచివాలయం వద్ద జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించి, శనివారం టీడీపీ ర్యాలీకి అనుమతి ఎలా ఇచ్చారని బొత్స ధ్వజమెత్తారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు