లాహోర్‌లో పేలుడు: 8 మంది మృతి

పాకిస్తాన్‌లోని లాహోర్‌లో గురువారం భారీ పేలుడు సంభవించింది. రక్షణ శాఖకు చెందని ప్రాంతంలో ఈ పేలుడు సంభవించినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా 15 మంది గాయాలపాలైనట్లు చెప్పింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top