'ఇద్దరు దొంగనాటకాలాడుతున్నారు'
ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ నాయకుడు భూమన కరుణాకర్రెడ్డి నిప్పులు చెరిగారు. శనివారం తిరుపతిలో భూమన కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ... తిరుపతిలో శ్రీవారి పాదాల సాక్షిగా ప్రత్యేక హోదాపై మోదీ, చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీని ఇప్పుడు వారిద్దరు తుంగలోకి తొక్కారని ఆరోపించారు. 5 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ, టీడీపీ కలిపి మంటగలిపాయని మండిపడ్డారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు