భూమా తనయుడి హల్‌చల్‌

: పట్టణంలోని మిట్నాలలో భూమా నాగిరెడ్డి తనయుడు విఖ్యాత్‌ రెడ్డి హల్‌చల్‌ చేశారు. పోలింగ్‌ జరగుతుండగా కేంద్రాల్లోకి వెళ్లిన విఖ్యాత్‌ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. ఈ ఘటనపై స్పందించిన శిల్పా మోహన్‌ రెడ్డి తనయుడు రవిచంద్ర కిషోర్‌ రెడ్డి.. అధికార పార్టీ బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top