భూమా నాగిరెడ్డి కన్నుమూత

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి(53) గుండెపోటుతో కన్నుమూశారు. నాగిరెడ్డి మృతి చెందిన విషయాన్ని ఆయన బావమరిది ఎస్వీ మోహన్ రెడ్డి ధ్రువీకరించారు. ఈ తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆయనను ఆళ్లగడ్డలోని ఆస్పత్రికి తరలించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top