బెంగళూరులో కాల్పులు.. రెడ్‌ అలర్ట్‌

బెంగళూరులో శుక్రవారం ఉదయం కాల్పుల ఘటన కలకలం రేపింది. నగర శివార్లలో ఓ కారును లక్ష్యంగా చేసుకొని మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top