బ్యాంకుల బాదుడు..మరో కొత్తరకం ఛార్జీలు

బ్యాంకులు మరో కొత్తరకం ఛార్జీలకు తెరలేపబోతున్నాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్(యూపీఐ) ద్వారా చేసే పీర్-టూ-పీర్ పేమెంట్లకు( మొబైల్ ద్వారా జరిపే డిజిటల్ చెల్లింపులు) ఛార్జీల మోత మోగించనున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top