అక్కడ పదిరెట్ల కాలుష్యం ఎక్కువ
మొగల్తూరు ఘటనలో ఐదు నిండు ప్రాణాలు బలైపోయాయని, ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా తుందుర్రులో తలపెడుతున్న మెగా ఆక్వా ఫుడ్ పార్కుకు మొగల్తూరు ఫ్యాక్టరీ కంటే పదిరెట్లు ఎక్కువ సామర్థ్యం ఉందని, అక్కడి నుంచి పది రెట్లు ఎక్కువ కాలుష్యం వస్తుందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు