15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వండి

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను 15 ఏళ్ల పాటు ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించాలని కోరుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం లోక్‌సభలో ప్రయివేటు బిల్లును ప్రవేశపెట్టారు. ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని పదో భాగానికి అదనంగా పది–ఏ భాగంలో ఈ అంశాన్ని చేర్చాలని ప్రయివేటు బిల్లులో ప్రతిపాదించారు. ఈ భాగం కింద సెక్షన్‌94ఏ, 94 బీ, 94 సీ సెక్షన్లను అదనంగా చేర్చాలని కోరారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top