బ్లాక్మనీతో ఎమ్మెల్యేలను కొన్నది ఎవరు?
బ్లాక్ మనీ సూట్ కేసులో పెట్టుకుని ఎమ్మెల్యేలను కొన్నది ఎవరని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి వైఎస్ జగన్పై నోరు పారేసుకున్నారు. ప్రతిపక్ష నేతపై వ్యక్తిగత దూషణలతో పాటు ఎదురు దాడికి దిగారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు