'ఇక నుంచి అసెంబ్లీ అమరావతిలోనే'

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ఇక నుంచి నూతన రాజధాని అమరావతిలోనే నిర్వహిస్తామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. హైదరాబాద్లో ఆదివారం ఆయన మీడియాతో మార్చి 3 నుంచి బడ్జెట్ సమావేశాలను నిర్వహించే అవకాశముందన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top