స్వైన్ఫ్లూ విజృంభణ : మరొకరి మృతి
రాష్ట్రంలో స్వైన్ఫ్లూ మళ్లీ పంజా విసురుతోంది. గాంధీ ఆస్పత్రిలో స్వైన్ఫ్లూతో ఆదివారం రాత్రి మరో యువకుడు మరణించాడు. నాగర్కర్నూలు జిల్లా తాడూరు మండలం ఆకునెల్లికుదురు గ్రామానికి చెందిన లక్ష్మయ్య(31) స్వైన్ఫ్లూ కారణంగా మృతి చెందాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు