గవర్నర్‌కు మరో విడత చాన్స్‌!

గవర్నర్‌ నరసింహన్‌ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో విడత పొడిగించే అవకాశాలున్నాయి. తెలంగాణ, ఏపీ ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగుతున్న నరసింహన్‌ పదవీకాలం వచ్చేనెల 2వ తేదీతో ముగియనుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top