రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా వ్యూహ రచన

సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే బీజేపీ జాతీయ అధ్య క్షుడు అమిత్‌షా రాష్ట్ర పర్యటన రూపంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు నల్లగొండ జిల్లాలో చేపట్టనున్న ఈ పర్యటన రాజకీయవర్గాల్లోనే కాకుండా ఇతర రంగా లకు చెందిన ప్రముఖుల్లో ఆసక్తిని రేకెత్తి స్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top