రాందేవ్తోపాటు యోగాసనాలు వేసిన అమిత్షా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా బుధవారం యోగా గురువు బాబా రామ్దేవ్తో చేరిపోయారు. నేడు (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం కావడంతో ఆయన రాందేవ్తో కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అహ్మదాబాద్లోని జీఎండీసీ గ్రౌండ్లో లక్షల మంది యోగాకు హాజరుకాగా ఉదయం 5.30గంటల ప్రాంతంలో మొదలుపెట్టారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు