అమర్నాథ్ యాత్రలో విషాదం

అమర్ నాథ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. జమ్మూ కశ్మీర్లోని రాంబస్ జిల్లా జాతీయ రహదారిపై అమర్నాథ్ యాత్రకు బయలు దేరిన బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతిచెందగా, 35 మందికి గాయాలయ్యాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top