జర్నలిస్టుపై ఎమ్మెల్యే సోదరుడి దౌర్జన్యం
చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు దౌర్జన్యానికి దిగారు. ఓ మ్యాగజైన్లో తప్పుడు కథనం రాశాడంటూ నాగార్జున రెడ్డి అనే యువ జర్నలిస్టుఫై అనుచరులతో కలిసి దాడి చేశాడు. నడిరోడ్డుపై కర్రతో గొడ్డును బాదినట్లు బాదాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు