జర్నలిస్టుపై ఎమ్మెల్యే సోదరుడి దౌర్జన్యం

చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు దౌర్జన్యానికి దిగారు. ఓ మ్యాగజైన్లో తప్పుడు కథనం రాశాడం‍టూ నాగార్జున రెడ్డి అనే యువ జర్నలిస్టుఫై అనుచరులతో కలిసి దాడి చేశాడు. నడిరోడ్డుపై కర్రతో గొడ్డును బాదినట్లు బాదాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top