అసెంబ్లీలోనే కుట్రలా?
అసెంబ్లీలోకి వర్షపు నీరు లీకేజీ వ్యవహారంపై సీఐడీ విచారణ కాదు, సీబీఐ దర్యాప్తు జరపాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. సచివాలయంలో లీకేజీపై ఎందుకు విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు. అసెంబ్లీ, సచివాలయంలోకి మీడియాను ఎందుకు అనుమతించలేదని అడిగారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు