ఆ విమానానికి ఏమైనట్టు!

భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్‌)కు చెందిన ఏఎన్‌-32 విమానం గల్లంతై ఐదురోజులు కావొస్తున్నది. ఈ విమానం జాడ కోసం ముమ్మరంగా భద్రతా దళాలు గాలిస్తూనే ఉన్నాయి. అయినా, 29మంది భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న ఆ విమానికి ఏమైందన్న జాడ ఇప్పటికీ తెలియలేదు. విమానంలో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బతికి బయటపడే ఆశలు అంతకంతకూ అడుగంటిపోతున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top