రెండాకులు దక్కేనా?
రెండాకుల చిహ్నం ఎవరికి దక్కేనో అన్న ఉత్కంఠ అన్నాడీఎంకే శిబిరాల్లో బయలు దేరింది. బుధవారం కేంద్ర ఎన్నికల యంత్రాంగం(సీఈసీ) తుది విచారణ సాగించనుండంతో పన్నీరు శిబిరంలో ఎదురుచూపులు పెరిగాయి. ఇక, చిన్నమ్మ శశికళ శిబిరంలో కలవరం బయలు దేరింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు