ఎస్పీ–కాంగ్రెస్ కూటమికి మొగ్గు!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 సీట్లలో సగానికి పైగా (209) ఆదివారం పోలింగ్ పూర్తవడంతో ఫలితాలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. పోలింగ్ ‘సరళి’ ఎస్పీ–కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా ఉన్నట్లు మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. మొదటి రెండు దశల పోలింగ్ జరిగిన పశ్చిమ యూపీలో ఓటర్ల మనోగతం ఎస్పీ–కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతోందని ఎన్నికల పండితులు జోస్యం చెబుతున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు