కస్టడీలో వ్యక్తి మృతి.. పీఎస్‌కు నిప్పు!

పోలీస్ స్టేషన్లో ఓ నిందితుడు చనిపోవడంతో మృతుడి బంధువులు గందరగోళం సృష్టించారు. పోలీస్ స్టేషన్‌తో పాటు పీఎస్ ప్రాంగణంలో ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు. పాట్నా, భోజ్‌పూర్ జిల్లాలోని బర్హారా గ్రామంలో ఆదివారం ఈ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top