చాందిని కేసును ఛేదించిన పోలీసులు
నగరంలోని మియాపూర్ కు చెందిన ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ (17) దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. చాందిని జైన్ను ఆమె స్కూల్మేట్, ప్రియుడిగా భావిస్తున్న డిగ్రీ విద్యార్థి సాయికిరణ్ రెడ్డి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు