ఏసీబీ వలలో మరో అవినీతి చేప!

ఆంధ్రప్రదేశ్‌ విద్య, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఈడబ్ల్యూఐడీసీ)చీఫ్‌ ఇంజనీర్‌ భూమిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి నివాసాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోమవారం దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై హైదరాబాద్‌తోపాటు విజయవాడ కార్యాలయం, తెలంగాణలోని వనపర్తి, మహబూబ్‌నగర్, నల్ల గొండ జిల్లాలు, చెన్నై తదితర ఎనిమిది ప్రాంతాల్లోని ఆయన బంధువుల నివాసాల్లో 12 ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top