నటి త్రిషను చంపేశారు..!

జల్లికట్టుపై అభిమానం హద్దులు దాటింది. జల్లుకట్టుపై నిషేధానికి కారణమైన పెటా సంస్థ, ఆ సంస్థకు ప్రచారకులుగా ఉన్న నటీనటులపై కొందరు వికృతచేష్టలకు దిగుతున్నారు. ‘పెటా ప్రచారకర్త, నటి త్రిష.. ఇక లేరు’ అంటూ సోషల్‌ మీడియాలో అభ్యంతరకర మెసేజ్‌లు, ఫొటోలను పోస్ట్‌చేస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top