అమరీందర్‌ ప్రమాణం పంజాబ్‌ కేబినెట్‌లోకి సిద్ధూ

పంజాబ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పంజాబ్‌ 26వ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అమరీందర్‌తో పాటు తొమ్మిది మంది మంత్రులతో గవర్నర్‌ వీపీ సింగ్‌ బద్నూర్‌ ప్రమాణం చేయించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top