ఓ ప్రశ్నకు సమాధానం రాయలేకపోయా!
మార్కుల రేసు మరొక విద్యార్థి ఉసురు తీసింది. స్లిప్ టెస్టులో ఓ ఐదు మార్కుల ప్రశ్నకు సమాధానం రాయలేకపోయానని, టాపర్గా ఉన్న తాను కింది స్థాయికి పడిపోతానన్న మనస్థాపంతో 9వ తరగతి విద్యార్థి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్ప డ్డాడు. ఘటన మారేడుపల్లిలో చోటుచేసుకుంది. వివరాలను సీఐ అప్పల నాయుడు శుక్రవారం తెలిపారు. మారేడుపల్లి కృష్ణపురి కాలనీలో ఉంటున్న వెంకటేశ్, జ్యోత్స్నల కుమారుడు మణినేహాల్ (13) రెజిమెంటల్బజార్లోని సెయింట్ ప్యాట్రిక్స్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. మంగళ వారం స్కూల్లో నిర్వహించిన వీక్లీ టెస్ట్లో ఒక ప్రశ్నకు సమాధానం రాయలేక పోయాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు