ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఒడిశాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న దుర్ఘటనలో ఎనిమిదిమంది దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జగత్సింగ్పూర్ జిల్లా మచ్చోగాం వద్ద చోటుచేసుకుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు