ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఒడిశాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న దుర్ఘటనలో ఎనిమిదిమంది దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా మచ్చోగాం వద్ద చోటుచేసుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top