భారత్‌లోకి నల్లధనం రూ. 50 లక్షల కోట్లు

భారతదేశంలోకి 2005 నుంచి 2014 మధ్య దాదాపు 770 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.50 లక్షల కోట్లు) నల్లధనం వచ్చిందని అమెరికాకు చెందిన గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ ఇంటిగ్రిటీ (జీఎఫ్‌ఐ) తాజా నివేదికలో వెల్లడించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top