430 కిలోల బంగారం.. 12 లక్షల కొత్త నోట్లు!
పెద్దనోట్ల రద్దు తర్వాత రెవెన్యూ, ఐటీ శాఖ అధికారులు ఇప్పటివరకు చేసిన దాడులన్నింటిలోకీ అతి పెద్ద దాడి తాజాగా ఢిల్లీ, నోయిడాలలో జరిగింది. ఈ దాడిలో ఏకంగా రూ. 120 కోట్ల విలువైన 430 కిలోల బంగారం.. 2.48 కోట్ల పాతనపోట్లు, రూ. 12 లక్షల కొత్తనోట్లు, 80 కిలోల వెండి, 15 కిలోల బంగారు ఆభరణాలు.. ఇలా ఇంకా చాలా పట్టుకున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు