38మంది హతం.. ఏడుగురు బందీ!
పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి భారత సైన్యం జరిపిన దాడుల్లో 38మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిసింది. మరో ఏడుగురు బందీ అయినట్లు సమాచారం. అయితే, ఈ దాడిలో భారత్ సైనికుల్లో ఏ ఒక్కరూ గాయపడలేదు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు