35 మంది ఐఏఎస్‌లు.. 7 గంటలు..

మహబూబాబాద్‌ కలెక్టర్‌ ప్రీతి మీనా పట్ల ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ అనుచితంగా ప్రవర్తించిన నేపథ్యంలో ఐఏఎస్‌ అధికారుల సంఘం గురు వారం మంజీరా అథితిగృహంలో ప్రత్యేకంగా సమావేశమైంది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సుమారు 35 మంది ఐఏఎస్‌ అధికారులు పాల్గొనగా.. దాదాపు ఏడు గంటలపాటు సుదీర్ఘంగా చర్చిం చారు. మహబుబాబాద్‌ కలెక్టర్‌ పట్ల ఎమ్మెల్యే తీరును తీవ్రంగా తప్పుబట్టారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top