బోరు బావిలో పడ్డ చిన్నారి మృతి
నిర్లక్ష్యమే పెను శాపమైంది. అభం శుభం తెలియని మరో పసిబిడ్డ బోరుబావి నిర్ధాక్షిణ్యంగా మింగేసింది. పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండాలో శనివారం ఉదయం బోరుబావిలో పడిపోయిన మూడేళ్ల రాకేశ్ ను కాపాడేందుకు 24 గంటలుగా సాగిన చర్యలు విఫలమయ్యాయి.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు