ఛత్తీస్‌గఢ్‌లో మావోల మారణకాండ

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు బరితెగించారు. తమ కంచుకోటలో మాటువేసి మెరుపుదాడి చేసి మరీ 25 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను అతిదారుణంగా చంపేశారు. దక్షిణ బస్తర్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం మధ్యాహ్నం 12.30 సమయంలో ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆరుగురు జవాన్లను హెలికాప్టర్‌లో రాయ్‌పూర్‌కు తరలించి చికిత్సనందిస్తున్నారు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top