ఎన్కౌంటర్: 20 మంది మావోయిస్టులు మృతి!
బీజాపూర్ జిల్లా రాయగడలో మంగళవారం సాయంత్రం భారీ ఎన్కౌంటర్ జరిగింది. అడవుల్లో కూంబింగ్ చేపట్టిన పోలీసులకు మావోలు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 15 నుంచి 20 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు