ఎన్‌కౌంటర్‌: 20 మంది మావోయిస్టులు మృతి!

బీజాపూర్‌ జిల్లా రాయగడలో మంగళవారం సాయంత్రం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. అడవుల్లో కూంబింగ్‌ చేపట్టిన పోలీసులకు మావోలు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 15 నుంచి 20 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top