ఏర్పేడులో లారీ బీభత్సం, 20మంది మృతి

చిత్తూరు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏర్పేడు పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఈ రోజు మధ్యాహ్నం ఓ లారీ అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని, అనంతరం పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 20మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో 20మందికి పైగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top