రోడ్డు ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థుల మృతి

వరంగల్‌ జిల్లా హన‍్మకొండ మండలం నక‍్కలగుట‍్ట వద‍్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద‍్దరు ఇంటర్‌ విద్యార్థులు దుర‍్మరణం చెందారు. ఇంటర్‌ మొదటి సంవత‍్సం పరీక్షలు అయిపోవడంతో బాలసముద్రం గ్రామానికి చెందిన నవీన్‌, సుమంత్‌ అనే విద్యార్థులు ఇంటికి వెళుతుండగా నక‍్కలగుట‍్ట వద‍్ద జెఎంజె స్కూల్‌ బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమమాదంలో ఇద‍్దరు విద్యార్థులు మృతి చెందారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top