దూసుకొచ్చిన మృత్యువు
చిత్తూరు జిల్లా ఏర్పేడులో శుక్రవారం మధ్యాహ్నం ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. మృత్యు వులా దూసుకొచ్చిన లోడ్ లారీ అదుపు తప్పి 11 మంది ప్రాణాలు తీసింది. అదే లారీ ఆగ కుండా వెళ్లి పోలీస్స్టేషన్ ముందున్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొనడంతో సిమెంట్స్తంభం విరిగి పడి విద్యుత్షాక్తో అక్కడే ఉన్న నలుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం పాలయ్యారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు