ఆయిల్‌ ట్యాంకర్‌ పేలి 123 మంది మృతి

పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పంజాబ్‌ రాష్ట్రం బహవాల్‌పూర్‌లోని అహ్మద్‌పూర్‌లో ఆయిల్‌ ట్యాంకర్‌ పేలడంతో 123 మంది ప్రాణాలు కోల్పోయారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top