హీరోలపై గాయని సంచలన ఆరోపణలు

హీరోలు ధనుష్‌, శింబుపై గాయని సుచిత్ర సంచలన ఆరోపణలు గుప్పించారు. ఒక పక్క నటి భావన కిడ్నాప్‌ సంఘటన చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు పుట్టిస్తున్న నేపథ్యంలో నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ వంటి కొందరు నటీమణులు తమకు ఎదరైన చేదు అనుభవాలను నిర్భయంగా వెల్లడిస్తుండడం పరిశ్రమ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ధనుష్, శింబు తనపై దురుసుగా ప్రవర్తించారంటూ గాయని సుచిత్ర ఆరోపణలు చేయడం కలకలం రేపింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top