దాసరికి అల్లు రామలింగయ్య పురస్కారం

ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావుకు హాస్యనటుడు అల్లు రామలింగయ్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి, నిర్మాత, అల్లు రామలింగయ్య తనయుడు అల్లు అరవింద్‌, ప్రముఖ నటుడు మోహన్‌ బాబు, వరప్రసాద్‌రెడ్డి, తమ్మారెడ్డి, భరద్వాజ, దాసరి కుటుంబసభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top