నాయుడుపేటలో పతంజలి ప్లాంట్
ఆంధ్ర ప్రదేశ్ లోని నాయుడుపేటలో పతంజలి ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తామని యోగా గురు బాబా రాందేవ్ తెలిపారు. ఏపీ , తెలంగాణాలోని జిల్లా కేంద్రాలలో పతంజలి ఆరోగ్య కేంద్రాలు, ఆచార్యకులం స్కూళ్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయని బాబా రాందేవ్ చెప్పారు. నానాటికీ పెరుగుతున్న పతంజలి ఉత్పత్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని త్వరలోనే ఏపీలో రైతుల నుంచి నేరుగా సోనా మసూరి బియ్యం కొనుగోలు చేస్తామని, అందుకు బియ్యం ప్యాకేజింగ్ యూనిట్ను ప్రారంభిస్తామని హరిద్వార్లోని తమ సంత్ కుటీరంలో ‘సాక్షి’ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బాబా రాందేవ్ వెల్లడించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
క్రీడలు
వైరల్ వీడియోలు