భారత్ లో ఇక ఆ కార్లను అమ్మరు!
అమెరికన్ మల్టినేషనల్ కార్పొరేషన్ జనరల్ మోటార్స్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివరి నుంచి భారత్ లో జనరల్ మోటార్స్ కార్లను అమ్మకూడదని నిర్ణయించింది. ప్రపంచంలో అత్యంత పోటీతత్వ మార్కెట్లలో ఒకటైన భారత్ లో ఈ కంపెనీ ప్యాసెంజర్ కారు అమ్మకాలు ఒకశాతం కంటే తక్కువగా నమోదవుతున్నాయి.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
క్రీడలు
వైరల్ వీడియోలు