భారత్ లో ఇక ఆ కార్లను అమ్మరు!

అమెరికన్ మల్టినేషనల్ కార్పొరేషన్ జనరల్ మోటార్స్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివరి నుంచి భారత్ లో జనరల్ మోటార్స్ కార్లను అమ్మకూడదని నిర్ణయించింది. ప్రపంచంలో అత్యంత పోటీతత్వ మార్కెట్లలో ఒకటైన భారత్ లో ఈ కంపెనీ ప్యాసెంజర్ కారు అమ్మకాలు ఒకశాతం కంటే తక్కువగా నమోదవుతున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top