వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లా పర్యటన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం(030515) తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. దీనిలో భాగంగా కోటి లింగాల పుష్కర్ ఘాట్ను జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా రాజమండ్రి కోటిలింగాల రేవులో పందిరి మహాదేవుడు సత్రంవారి జారీ చేసిన రశీదులు మీడియాకు చూపిస్తున్న వైఎస్.జగన్మోహనరెడ్డి.
కోటిలింగాలరేవులో చిన్నరహదారిలో బాధితులు వద్దకు వస్తున్న వైఎస్.జగన్మోహనరెడ్డి
మధురపూడి విమాన్రాశయంలో వైఎస్.జగన్కు స్వాగతం పలుకుతున్న నాయకులు
మధురపూడి విమానాశ్రమంలో వైఎస్.జగన్మోహనరెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న మాజీ కార్పోరేటర్ మానేదొరబాబు, చిత్రంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డిఅప్పారావు
రాజమండ్రినాయకులతో కరచాలనం చేస్తున్న వైఎస్.జగన్మోహనరెడ్డి
వైఎస్.జగన్మోహనరెడ్డితో పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ
వైఎస్.జగన్ను కలిసిన అనపర్తి నాయకులు తాడివిజయభాస్కరరెడ్డి
వైఎస్.జగన్ను కలిసిన జిల్లా యువజనవిభాగ అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, చిత్రంలో ఎమ్మెల్యే చిర్లజగ్గిరెడ్డి
వైఎస్.జగన్ను కలిసిన జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పెట్టా శ్రీనివాస్, చిత్రంలో మాజీ మంత్రి విశ్వరూప్
వైఎస్.జగన్ను కలిసిన ఆయన మిత్రుడు అడపాశ్రీహరి
ఇటీవల వివాహం అయిన చెల్లుబోయిన వేణు కుమారుడు నరేన్, స్రవంతిలను ఆశీర్వదించిన వైఎస్.జగన్మోహనరెడ్డి, చిత్రంలో చెల్లుబోయిన వేణు,వి.రాజగోపాల్ దంపతులు
చెల్లుబోయిన వేణు కుటుంబసభ్యులతో వైఎస్.జగన్మోహనరెడ్డి
వైఎస్.జగన్ను కలిసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు
వైఎస్సార్సిపి ట్రేడ్యూనియన్ అధ్యక్షుడు అడపా వెంకటరమణను పరామర్శిస్తున్న వైఎస్.జగన్,చిత్రంలో జిల్లా అధ్యక్షుడు జ్యోతులనెహ్రూ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు
వైఎస్.జగన్ను కలిసిన మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి
వైఎస్.జగన్ను కలిసిన పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ తోటసుబ్బారావునాయుడు
వైఎస్.జగన్కు తమకు న్యాయం చేయాలని కోరుతున్న బీఈడీ అభ్యర్ధులు, చిత్రంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డిఅప్పారావు
కోటిలింగాలపేటలో ఇల్లు పీకేశారంటూ జగన్కు పిర్యాదు చేస్తున్న మహిళలు
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?