ఔటర్ రింగ్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్: మరోసారి ఔటర్ రింగ్ రోడ్డు రక్తసికమైంది. బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని కోకాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ డీజీపీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పేర్వారం రాములు మనవడు వరుణ్ కుమార్ సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
హైదరాబాద్: మరోసారి ఔటర్ రింగ్ రోడ్డు రక్తసికమైంది. బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని కోకాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ డీజీపీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పేర్వారం రాములు మనవడు వరుణ్ కుమార్ సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
హైదరాబాద్: మరోసారి ఔటర్ రింగ్ రోడ్డు రక్తసికమైంది. బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని కోకాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ డీజీపీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పేర్వారం రాములు మనవడు వరుణ్ కుమార్ సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
హైదరాబాద్: మరోసారి ఔటర్ రింగ్ రోడ్డు రక్తసికమైంది. బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని కోకాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ డీజీపీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పేర్వారం రాములు మనవడు వరుణ్ కుమార్ సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
హైదరాబాద్: మరోసారి ఔటర్ రింగ్ రోడ్డు రక్తసికమైంది. బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని కోకాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ డీజీపీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పేర్వారం రాములు మనవడు వరుణ్ కుమార్ సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
హైదరాబాద్: మరోసారి ఔటర్ రింగ్ రోడ్డు రక్తసికమైంది. బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని కోకాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ డీజీపీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పేర్వారం రాములు మనవడు వరుణ్ కుమార్ సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
హైదరాబాద్: మరోసారి ఔటర్ రింగ్ రోడ్డు రక్తసికమైంది. బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని కోకాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ డీజీపీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పేర్వారం రాములు మనవడు వరుణ్ కుమార్ సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
హైదరాబాద్: మరోసారి ఔటర్ రింగ్ రోడ్డు రక్తసికమైంది. బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని కోకాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ డీజీపీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పేర్వారం రాములు మనవడు వరుణ్ కుమార్ సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్