నేపాల్ భూకంపం దృశ్యాలు
విమాన సర్వీసులు రద్దుకావడంతో విదేశీ యాత్రికుల అగచాట్లు
నేపాల్ భూకంపం మృతులకు నివాళిగా చైనాలో కొవ్వొత్తులు వెలిగిస్తున్న దృశ్యం.
మూడురోజుల తర్వాత కఠ్మాండులో పొయ్యి వెలిగింది.
మొక్కల చుట్టూ వేసే ఫెన్సింగ్ ఆధారంగా గుడారాలు ఏర్పాటుచేసుకున్న దృశ్యం
నేపాల్ భూకంపం మృతులకు నివాళిగా కొవ్వొత్తులు వెలిగిస్తున్న దృశ్యం
భూకంపం భయంతో ఆరుబయటే నిద్రిస్తున్నబాధితులు
ఇల్లు నేలమట్టం కావడంతో రోడ్డున పడ్డ నేపాలీ
ఈమె పేరు సానూ రంజిత్కర్. భూకంపంలో గాయపడి, ప్రస్తుతం వైద్యశిబిరంలో చికిత్స పొదుతోంది.
ఇళ్లు కూలాయి.. రోడ్లే ఇళ్లయ్యాయి! అసలే పేదరికంతో అల్లాడుతున్న నేపాలీ జీవితాలు పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయాయి. శనివారం విలయం సృష్టించిన భూ ప్రకంపనలు ఆది, సోమవారాలు కూడా కొనసాగాయి. నేపాల్ త్వరగా కోలుకోవాలని ప్రపంచమంతా ప్రార్థిస్తోంది. కొందరు గుండె దిటవు చేసుకొని కూలిన తమ గూళ్లకు పయనమైతే.. ఆధారం కోల్పోయిన ఇంకొందరు గుడారాల్లోనే బతుకీడుస్తున్నారు.
భార్యాపిల్లలు.. పెంపుడు జంతువులతో ఇంటికి తిరిగొస్తున్న ఓ నేపాలీ
మూడు రోజుల తర్వాత ఇళ్లకు బయలుదేరిన ప్రజలు
కఠ్మాండు నగరంలోని ఆర్మీ గ్రౌండ్స్లో తాత్కాలిక గుడారాలు
నేపాల్ భూకంపం మృతులకు నివాళిగా కొవ్వొత్తులు వెలిగిస్తున్న నేపాలీ
అన్నీ కోల్పోయి ఒంటరిగా మిగిలాడు!
ఇళ్లకు బయలుదేరిన ప్రజలు...
కఠ్మాండు ఆర్మీ గ్రౌడ్లో గాలికి ఊగుతోన్న తమ గుడారాన్ని గట్టిగా ఒడిసిపట్టేప్రయత్నం చేస్తోన్న ఓ చిన్నారి
నేపాల్ను ఆదుకోవాలని సందేశమిస్తూ మృతులకు నివాళులు అర్పించిన చైనా యూనివర్సిటీ విద్యార్థులు
భూకంపం భయంతో ఆరుబయటే నిద్రిస్తున్నబాధితులు
నేపాల్ భూకంపం మృతులకు నివాళిగా కొవ్వొత్తులు వెలిగిస్తున్న దృశ్యం
ఎవరెస్ట్పై భూకంప దృశ్యాలు
ఎవరెస్ట్ బేస్ క్యాంపుపై మంచులో కప్పడిన గుడారాలు
మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంపులో గాయపడిన బాధితులు
ఎవరెస్ట్ బేస్ క్యాంపుపై బాధితుల కోసం తరలిస్తున్న మంచినీళ్ల డబ్బాలు
ఇల్లు నేలమట్టం...
భూకంపంలో గాయపడి ప్రస్తుతం స్వదేశానికి బయలుదేరుతున్నబాధితులు
నామరూపాల్లేకుండా పోయిన భీంసేన్ టవర్
క్షతగాత్రులతో నిండిన ప్రాంతం....
సర్వం కోల్పోయిన బాధితుల ఆగచాట్లు
భూకంప బాధితులు...
ఇల్లు నేలమట్టం...
శిథిలాలు తొలగిస్తున్న సైనికులు...
ఇల్లు నేలమట్టం కావడంతో సామాన్లతో రోడ్డున పడ్డ నేపాలీ
సహాయక చర్యల్లో భాగంగా...
ఇళ్లు కూలాయి..
సహాయక కార్యక్రమాలకు సిద్ధమవుతున్న సైనికులు
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తీసుకెళ్తున్న దృశ్యం
నాలుగు మెతుకులు పెట్టి ఆదుకోరూ.. శిథిల భవనం వద్ద ఓ చిన్నారి
వెదురు కర్రలతోనే స్ట్రెచర్.. కొండప్రాంతాల్లో క్షతగాత్రుల తరలింపు
సహాయ కార్యక్రమాల్లో వైమానిక దళ సిబ్బంది, పైలట్లు
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు తలోచెయ్యి వేస్తున్న సైన్యం, పౌరులు
తీవ్రంగా గాయపడిన బాలుడిని తీసుకెళ్తున్న పైలట్; ఆ వెనకే తల్లి రోదన
హెలికాప్టర్ల ద్వారా క్షతగాత్రులను తరలిస్తున్న దృశ్యం
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్