వణికించిన భూకంపం
నేపాల్,భారత్ ను భూకంపం శనివారం (25-04-2015) వణికించింది. భూప్రకంపనలతో భవనాలు, నివాస సముదాయాలు కుప్పకూలాయి. నేపాల్, భారత్ లోని పలు ప్రాంతాల్లో భూకంపం బీభత్సంతో పాఠశాలల నుంచి బయటికి వచ్చిన విద్యార్థులు.
కుప్పకూలిన ఇళ్లు
ఇళ్లు కూలి రోడ్డకి అడ్డం గా పడ్డ ఇటుకలు
భూమి కంపించడంతో భవనాల్లోంచి బయటకి వచ్చిన ప్రజలు
భూకంపంతో ఇళ్లలోంచి బయటికి వచ్చిన జనం.
కుప్పకూలిన ఎత్తైన భవనం
భూకంప తీవ్రతకి కుంగి పోయిన రోడ్డు
కూలిన భవనం బయట గుమికూడిన ప్రజలు
భూకంప దాటికి బీటలు బారిన రోడ్డు
భూకంపానికి ఒక పక్కకి వంగిన భవనం
భూకంపానికి బయటికి వచ్చిన జనసమూహం
కూలిన శిథిలాలను తొలగిస్తున్న మహిళలు
కూలిన చారిత్రక ప్రదేశాలు
ఇళ్లు, విద్యుత్ స్తంభాలు కూలడంతో బయటకోచ్చిన జనం
చారిత్రక దరహర టవర్
కూలిన చారిత్రక ప్రదేశాలు
శిథిలాల మధ్యలో ఉన్న బైకు
కూలిన దరహర టవర్
కూలిన భవంతి
కూలిన భవనాన్ని పరిశీలిస్తున్న రక్షణ సిబ్బంది
ఒకప్పటి చారిత్రక దరహర టవర్.. ప్రస్తుత పరిస్థితి
చెట్టుపైకి కూలిన భవనం
నిలిచిన విమాన రాకపోకలు.. ఆందోళనలో ప్రయాణికులు
రోడ్డుపై వాహనాల పరిస్థితి
బీటలు బారిన రోడ్డు
రాకపోకలకు అంతరాయం.
రెండుగా చీలిన రోడ్డు
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్